MY NAME

THIS SITE CREATED BY VENKATESHH AMIRISHETTY

new

subpals

Free YouTube Subscribers

Sunday 25 September 2016

బాహుబలి-2 కథ ఇదే.. అదిరిపోయింది అంతే!

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘బాహుబలి-ది బిగినింగ్’ ఇటీవలే విడుదలై బాక్పాఫీసు వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది. తొలి భాగంలో సగం సినిమానే చూపించిన రాజమౌళి మిగతాది 2017లో ‘బాహుబలి’ పార్ట్-2లో చూపిస్తామంటూ ప్రేక్షకుల్లో ఉత్కంఠకు తెరలేపాడు. కాగా…‘బాహుబలి-2′ స్టోరీ ప్రచారం జరుగుతోంది. స్టోరీ ఇలా ఉంది…పార్ట్ -1 లో క్లైమాక్స్ లో కట్టప్ప అమరేంద్ర బాహుబలి ని వెన్నుపోటు పొడిచానని చెప్పటం తో అక్కడ తో పార్ట్ 1 పూర్తి అవుతుంది. దాని తర్వాత కట్టప్ప మిగిలిన స్టోరీ శివుడు ( ప్రభాస్ ) కి చెబుతాడు… కాలకేయ రాజ్యం మీద గెలిచి విజయ జెండాఎగరవేసిన మహిస్మతి రాజ్యానికి రాజు గా అమరేంద్ర బాహుబలి అవుతాడు… మరో వైపు కన్నా కొడుకు (భల్లలా దేవా ) కి అన్యాయం జరిగింది అని బిజ్జల దేవ్ (నాజర్ ) కోపం తో రగిలి పోతారు.అమరేంద్ర బాహుబలి పాలన లో మహిస్మతి రాజ్యం అంత భాగ్యభోగాలతో సంతోషం గా వుంటారు… మహిస్మతి రాజ్యానికి కి దగ్గర లో వున్న కుంతల రాజ్యం మీద చిన్న చిన్న రాజ్యాలు దండెత్తు వుంటాయి. కుంతల రాజ్యాన్ని ఎల్లప్పుడు కాపాడుకొనే దేవసేన (అనుష్క )…. ఆ రాజ్యం లో దేవసేన చెప్పిందే చట్టం… శత్రువు బలగాలు నిఒంటి చేత్తో మట్టి కరిపించే ధైర్య శాలి . ఒక అనుకోని సంఘటన లో దేవసేన నిఅమరేంద్ర బాహుబలి చూడటం తో అక్కడ నుండి వాళ్ళ మధ్య ప్రేమ మొదలు అవుతుంది… మరో వైపు ఆ విషయం తెలుసుకున్న భల్లాల దేవ కూడా అనుష్క ని ఇష్టపడతాడు…ఆ విషయం బిజ్జాల దేవ్ కి తెలుస్తుంది… బిజ్జాల దేవ (నాజర్ ) కుంతల రాజ్యానికి వర్తమానం పంపిస్తాడు… ఆ విషయం తెలుసుకున్న దేవ సేన నిరాకరిస్తుంది… బిజ్జాల దేవా శివగామి తో నీ సొంత కొడుకు అయినభల్లాల దేవ కి రాజు ని చేస్తావని ఆ రోజు అన్నావు…. కానీ మాట తప్పావు.. ఇప్పుడు మన కొడుకు కి ఇష్టమైన ఆ దేవ సేన ని కూడా నువ్వు పెంచిన అమరేంద్ర బాహుబలి ఇష్టపడుతున్నాడు అని తనలో వున్నా బాధ ని శివగామి కి చెబుతాడు…ఏ నిర్ణయం తీసుకోవాలో అర్థం కాని పరిస్థితి లో శివగామి ఆలోచన లో పడుతుంది… మరో వైపు మహిస్మతి రాజ్యంచేతి లో ఓడిపోయిన కలకెయ్య తమ్ముడు నింజా (చరణ్ దీప్) పగతో రగిలిపోతుంటాడు… కుంతల రాజ్యం నుండివిధేయుడు (సుబ్బరాజు ) వర్తమానాన్ని మహిస్మతి రాజ్యానికి తీసుకువస్తాడు… బిజ్జాల దేవ పంపిన వర్తమానాన్ని కుంతల రాజ్యం దేవసేన తండ్రి తిరస్కరిస్తునట్టు విధేయుడు చెబుతాడు… ఆ సభలో భల్లాల దేవ కోపం తోవిధేయుడి మీద దాడి చెయ్యటానికి దిగుతాడు.. ఆ సమయం లో అమరేంద్ర బాహుబలి విధేయుడి (సుబ్బరాజు) కి అడ్డం వచ్చి విధేయుడిని కాపాడుతాడు…బిజ్జాల దేవ ఆ సభ లో మళ్ళీ ఆ గొడవ ని రేపుతాడు… శివగామి అక్కడ జరుగుతుందిఅంతా చూస్తూ వుంటుంది… ఈ విషయం నా తల్లి శివగామి కి వదిలేస్తున్నాను అని అమరేంద్ర బాహుబలి అంటాడు… సభ లో అంతా శివగామి తీర్పు కోసం ఎదురు చూస్తూ వుంటారు… శివగామి రాజ్యం కావాలా ….! ప్రేమ కావాలో …..! తేల్చుకోమని ఆ నిర్ణయాన్ని అమరేంద్రబాహుబలి కి వదిలేస్తుంది…బాహుబలి చెప్పే సమాధానం కోసం అందరు ఎదురుచూస్తూ వుంటారు… అమరేంద్ర బాహుబలి ప్రేమ కావాలని కోరుకుంటాడు…….బాహుబలి తీసుకున్న నిర్ణయంతో మహిస్మతి ప్రజలలో ఆందోళన మొదలు అవుతుంది… మహిస్మతి ప్రజలు అంత బాహుబలి రాజ్యం వదిలి వెళ్ళవద్దు అని వేడుకొంటారు…. మాకు బాహుబలి కావాలి అని… కానీ బాహుబలి మహిస్మతి ని వదిలి అరణ్య వాసం పడతాడు…. ఆ విషయం తెలుసుకున్న దేవసేనబాహుబలి కి తోడు గా వెళ్తుంది…బాహుబలి బౌద్ధ మఠంలో వుంటూ అక్కడ వున్న వాతావరణం లో దేవసేన ని పెళ్లి చేసుకుని జీవనం కొనసాగిస్తూ వుంటాడు… మహిస్మతి రాజ్యం అంత భల్లాల దేవ (రానా) ఆధీనం లోకి వెళ్తుంది… ఆ విషయం తెలుసుకున్న కలకెయ్య రాజ్యానికి రాజు అయిన నింజా (చరణ్ దీప్) మహిస్మతి రాజ్యం మీద దాడి చెయ్యటానికి సువర్ణ అవకాశం దొరుకుతుంది… మరో వైపు దేవ సేన తల్లి అయ్యింది అని కుంతల రాజ్యం అందరికి తెలుస్తుంది…మరో వైపు మహిస్మతి రాజ్యం తో యుద్దానికి సిద్దం అవుతారు కాలకెయ్యసైన్యం అంతా…. ఆ యుద్ధం లో మహిస్మతి రాజ్యానికి ( భల్లాల దేవ ) రానా నాయకత్వం వహిస్తాడు. ఆ యుద్ధ భూమి లో మొదటి రెండు దినాలు మహిస్మతి రాజ్యం లో సగం సైన్యం కాలకెయ్య చేతిలో నేల కూలతారు….. ఇంకో రెండు దినాల్లో మహిస్మతి రాజ్యం కుప్ప కూలిపోతుంది అని తెలుసుకున్న శివగామి బాహుబలి కి వర్తమానం పంపిస్తుంది…ఆ విషయం తెలుసుకున్న బాహుబలి తిరిగి తన భార్య తో కలసి మహిస్మతి రాజ్యానికి వస్తాడు… కుంతల రాజ్యం మహిస్మతి రాజ్యానికి సహాయం చేస్తుంది…. మరో వైపు బిజ్జాల దేవ (నాజర్ ) బాహుబలి మళ్ళీ తిరిగి వస్తే తన కొడుకు ని రాజ్యం నుండి తప్పిస్తారు అని తెలిసి భల్లాల దేవ, బిజ్జల దేవ అనుకుంటారు….. ఒక వైపు కాలకెయ్య చేతిలో ఓడిపోతాం అన్న భయం లేకుండా, తన అన్న తిరిగి వచ్చాడు అన్న భయం ఎక్కువ కనిపిస్తుంది….మహిస్మతి రాజ్యన్ని ఎలాప్పుడు నమ్మిన బంటు గా పనిచేసే కట్టప్ప (సత్య రాజ్) ని రాజు చెప్పిందే వేదం అనుకుని బాహుబలి ని వెన్నుపోటు పొడవమని భల్లలా దేవ్, బిజ్జల దేవ్ చెబుతారు. కాలకెయ్య సైన్యం తో యుద్ధంకొనసాగుతుంది…ఆ యుద్ధం లో కాలకెయ్య సైన్యం అంత కుప్పకూలుతుంది. యుద్ధం జరుగుతున్న సమయం లో బాహుబలి ని కట్టప్ప వెన్నుపోటు పొడుస్తాడు. ఆ యుద్ధ భూమి లో బాహుబలి చనిపోతాడు…మహిస్మతి రాజ్యం అంతా ఆ వార్త విని శోక సంద్రం లో వుంటారు…. దేవ సేన 9 నెలలు గర్భవతి అవ్వటం వలన శివగామి అన్నీ దగ్గర వుండి చూసుకుంటుంది… రానా బాహుబలి మీద వున్న కోపం తో మహిస్మతి రాజ్యం లో వున్న ప్రజలపై హింస చూపిస్తాడు… తనని కాదని బాహుబలి ని పెళ్లి చేసుకున్న దేవసేన ని చెరసాల లో బంధిస్తాడు… దేవసేన కి పుట్టిన బిడ్డని శివగామి పెంచుతుంది… బాహుబలి వారసుడి ని చంపాలని అనుకుంటాడు… కట్టప్ప ద్వారాఆ విషయం శివగామి కి తెలుస్తుంది…బాహుబలి ని తన కొడుకు – భర్త కలసి చంపించారు అని శివగామి కి తెలుస్తుంది… భల్లాల దేవ బాహుబలి కొడుకుని చంపుదామని ప్లాన్ వేస్తాడు… ఆ విషయం తెలుసుకున్న శివగామి బాహుబలి కి పుట్టిన బిడ్డ తోరాజ్యం నుండి పారిపోతుంటే భల్లాల దేవ సైన్యం శివగామి ని చంపటానికి ట్రై చేస్తుంటారు … ఆ పోరు లో శివగామి ఆ పిల్లవాడిని ఒక గుడిసె వాళ్ళకి అప్పగించి చనిపోతుంది….. అక్కడితో కట్టప్ప బాహుబలి కి జరిగిన అన్యాయం గురించి శివుడి కి చెబుతాడు…..…. భల్లాల దేవ శివుడి మీద పగ తో రగిలిపోతుంటాడు…. తన కొడుకు (బద్రుడు ) ని చంపిన శివుడి మీద పగ తో వున్న భల్లాల దేవ , మరో వైపు తన భర్త (బాహుబలి) చావు కి కారణం అయిన భల్లాల దేవ ని చంపుతాను అని శబథం చేసిన దేవ సేన కసి తో వుంటారు…. శివుడు తనకంటూ ఒక రాజ్యాన్ని ఏర్పాటు చేసుకుంటాడు…ఆ రాజ్యం లో కుంతల రాజ్యం తోడూ అవుతుంది.. శివుడి కి నమ్మిన బంటు గా కట్టప్ప వుంటే, వాళ్ళకి ఆయుధాలు సరఫరా చేసే వ్యక్తిగా కిచ్చా సుదీప్ సహాయం చేస్తాడు… మహిస్మతి రాజ్యానికి, శివుడి కి మధ్య జరిగే పోరు లో మహిస్మతి రాజు అయిన భల్లాలదేవ శివుడి చేతిలో ఓడిపోతాడు….మహిస్మతి రాజ్యం లో అందరూ చూస్తుండగా భల్లాల దేవ (రానా ) ని చితి మీద పేర్చి సజీవ దహనం చేస్తుంది…..ఆ బాధ తట్టుకోలేక బిజ్జలదేవ కొడుకు చితిని చూస్తూ కన్ను ముస్తాడు….

No comments:

Post a Comment